Exclusive

Publication

Byline

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ.. ఐబీఎం, టీసీఎస్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం

భారతదేశం, మే 2 -- క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. 2026 జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలన... Read More


బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. వారందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

భారతదేశం, మే 2 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్... Read More


ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ కస్టడీకి రాజ్‌ కసిరెడ్డి.. ఈనెల 8వ తేదీ వరకు విచారణ

భారతదేశం, మే 2 -- లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. ఆయన్ను జైలు నుంచి విచారణ నిమిత్తం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు ... Read More


ఇందిరమ్మ ఇండ్లు.. నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు.. 10 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 2 -- ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి 3 నెలల కిందట ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో మంజూరు చేసిన ఇండ్ల లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్మాణం ప్రార... Read More


పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ.. విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం

భారతదేశం, మే 2 -- అనతంపురం జిల్లా బెళుగుప్ప మండలంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను.. విమాన ప్రయాణం చేయిస్తానని ఎంఈఓ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చి... Read More


భర్తను చంపడానికి భార్య ప్లాన్.. సుపారీ గ్యాంగ్‌కు రూ.15 లక్షలు.. సీన్ కట్ చేస్తే..

భారతదేశం, ఏప్రిల్ 29 -- తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను మర్డర్ చేయించడానికి ప్లాన్ చేసింది ఓ భార్య. తన ప్రియుడితో కలిసి రూ.15 లక్షలకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడింది. ప్లాన్ ప్రకారం హత్... Read More


దోస్త్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు.. 2025 నోటిఫికేషన్‌‌ ఎప్పుడో.. జూన్‌ 16 నుంచి తరగతులు!

భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణలోని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో.. దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గతంలో దోస్త్ ప్రక్రియ ఇంటర్ రిజల్ట్ వచ్చిన రెండ్రోజుల్లో ప్రారంభం అయ్యింది. కానీ ... Read More


ఇందిరమ్మ ఇండ్లను ఎంత విస్తీర్ణంలో నిర్మించుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?

భారతదేశం, ఏప్రిల్ 29 -- ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే.. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. విడతల వారీగా నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేస్తోంది. అయితే.. ప్రభుత్వం రూ.5 లక్షలకు తోడు.. ఇంకా కొంచెం డబ్బు... Read More


ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. వారిపై స్పెషల్ ఫోకస్

భారతదేశం, ఏప్రిల్ 29 -- రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో.. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. జనరల్ కేటగిరీలో ఫస్టియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... Read More


నాయకత్వ ప్రతిభకు ఇదే సరైన సమయం.. అందరూ ధోని లాగా తయారవ్వాలి : జగన్

భారతదేశం, ఏప్రిల్ 29 -- వైసీపీ చీఫ్ జగన్.. పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా వ్యవస్థీకృత నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్య‌క్షుల‌తో సమావేశం అయ్యారు. వారికి కీల‌క బాధ్య‌త‌లు అప... Read More